చేతులెత్తి మొక్కిన తహసీల్దార్


నిర్లక్ష్యంతో కరోనా కు గురై ప్రజలు చనిపోతున్నా మస్కులు లేకుండా వాహనాలలో ప్రయాణిస్తున్న వారికి తహసీల్దార్ సురేష్ కుమార్ చేతులెత్తి మొక్కి మస్కులు వేసుకోమన్నారు.
పెనుకొండ సబ్ కలెక్టర్, కోవిడ్ ఇన్స్టంట్ అధికారి నిశాంతి ఐఏఎస్ మేడం ఆదేశాల మేరకు బుధవారం 12 గంటల సమయంలో సోమందేపల్లి మండల తహసీల్దార్ సురేషకుమార్ మండలంలోని చాకార్లపల్లి, బ్రహ్మణపల్లి, చాలకురు గ్రామాలలో తెరిచియున్న చికెన్,బార్బర్ షాప్ నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్లక్ష0గా వ్యవహరిస్తున్న వారికి జరిమానాలు విధించారు.
రోడ్డుపై మస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారి వాహనాలని నిలిపి చేతులెత్తి మొక్కి మస్కులు పెట్టుకొమ్మన్నారు.
దీనిని గమనిస్తున్న ప్రజలు తహసీల్దార్ కు గౌరవం ఇచ్చి మస్కులు పెట్టుకున్నారు.

About The Author