తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి


– తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌
– ఆయా కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన సీఎం
– ఇప్పటివరకూ 11 మంది మరణించారంటూ, ఈఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌ అందించిన వివరాలను సీఎంకు వివరించిన సీఎంఓ అధికారులు
– పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు
– పూర్తిస్థాయి నివేదిక తనకు అందించాలని సీఎం ఆదేశాలు
– ఘటనకు దారితీసిన కారణాలను గుర్తించి, మళ్లీ పునరావృతం కాకుండా యుద్ద ప్రాతిపదికిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు
– రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆస్పత్రి వద్దా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశాలు
– అవసరమైన సాంకేతిక సంస్థల సహాయం తీసుకుని రుయా లాంటి ఘటనలు తలెత్తకుండా చూడాలన్న సీఎం
– ఆక్సిజన్‌ సేకరణ, సరఫరాలపైనే కాకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వ్యవస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

About The Author