సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి బ్రేక్
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి బ్రేక్
భూ నిర్మాణ స్థలంపై స్టేటస్ కో విధించిన హైకోర్టు
మియాపూర్లో రూ.161 కోట్ల అంచనాతో సీఎంసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి
భవనానికి కేటాయించిన భూమిపై యాజమాన్య హక్కుల వివాదం ఉండడంతో, ఆ భూమిపై స్టేటస్ కో విధించిన హైకోర్టు
దీంతో సీఎంసీ భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో, అధికారులు ప్రత్యామ్నాయ స్థలం కోసం వెతుకుతున్నట్టు సమాచారం
