ప్రముఖ ఫార్మసీ వ్యాపారవేత్త వినోద్ మనోర్చ హత్య సంచలనం…

కొన్నిసార్లు హత్యలకు సరైన కారణాలు ఉండవు. చిన్న కారణం కూడా చంపేంత కోపానికి దారి తీయొచ్చు. కాన్పూర్లో ప్రముఖ ఫార్మసీ వ్యాపారవేత్త వినోద్ మనోర్చ హత్య సంచలనం కలిగిస్తుంది.
కాన్పూర్లో ఆయన మరణం వ్యాపార వర్గాల్లో కలకలను రేపింది. సెప్టెంబర్ 6 2026 న ఉదయం 3న్నర గంటలకు ఓ దగ్గరి బంధువుల పార్టీ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు వినీత్ మనోజ్ కొడుకు కోడలు కానీ వచ్చి చూసేసరికి రక్తపడుగులో పడి ఉన్నాడు వినీత్. 63 ఏళ్ల కాన్పూర్ బిగ్ బిజినెస్ మన్ ని దారుణంగా పొడిచి పొడిచి చంపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు కొడుకు సీనియర్ పోలీస్ అధికారులు సైతం క్రైమ్ సీన్కు చేరుకున్నారు. ఇంట్లో కొడుకు కోడలు కన్నీటి పర్యంతం అయ్యారు. కోడలు కూడా మామ మరణాన్ని తట్టుకోలేకపోయింది. మా మామయ్య మంచి వ్యక్తి నన్ను కూతురులా చూసుకున్నాడు. ఎవరో చంపేశారని రోధించింది. కొడుకు మాత్రం ముభావంగా షాక్ లో ఉండిపోయాడు. నోటి నుంచి అతనికి మాట కూడా రావడం లేదు. ఎందుకంటే నాన్న చిన్నప్పటి నుంచి ఏరోజు కూడా చిన్న లోటు కూడా చేయకుండా పెంచాడు. తండ్రి వీక్నెస్ కోపం అంతకుమించి పిసినారి సింపుల్ గా చెప్పాలంటే ఆల్ ఇండియా పిసినారి సంఘం అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే ఈ వినీత్ మాత్రమే అనే పేరు ఉంది. ఈ విషయం కాన్పూర్ సర్కిల్ లో కూడా తెలుసు.
ఆయన 100 పైసలు దానం చేయాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. మనీ క్యాలిక్యులేషన్స్ తప్పితే మరొకదానికి ఆయన విలువివరనే పేరు ఉంది. మరి అంతటి బిజినెస్ సామ్రాట్ ను ఎవరు చంపారు? పోలీసులు విచారణ మొదలు పెట్టారు. వినేత్ ఉండేది ధనవంతులు ఉండే కళ్యాణపుర టౌన్షిప్ లో ఓ ఖరీదైన ఫ్లాట్ లో ఆయన కొడుకు కోడలు మనవరాలతో కలిసి ఉంటున్నారు. ఆయన ఉదయం వెళితే రాత్రి 10 గంటలకు తిరిగి వస్తారు. కొడుకు పామసీ వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వినీత్ కాంప్లెక్స్ చుట్టూ సిసీ కెమెరాలు ఉన్నాయి. పైగా గేట్ దగ్గర ఇద్దర సెక్యూరిటీ గార్డులు నిత్యం కాపలా ఉంటారు. మరి ఇంట్లోకి ఎవరు వచ్చారు అనేది పోలీసులు సెక్యూరిటీ గార్డు ని అడిగారు. మేము బుక్లో రాయలేదని పోలీసులకు చెప్పాడు గాడ్. అయితే రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు డైరెక్ట్ గా షాలో మేడంతో మాట్లాడించారు. మా మామయ్య యొక్క మెడిసిన్స్ తీసుకొచ్చారు వారిని పంపించు లాక్ బుక్ లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గరి వారే అని ఆమె చెప్పారు. అందుకే పంపించాం. అరగంట తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. దీంతో గేటుకున్న రెండు సిసి కెమెరాలను పరిశీలించారు పోలీసులు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు గతంలో వినీత్ ఇంట్లో పని చేసిన గౌతం అనే వ్యక్తి అలాగే అతని స్నేహితుడు అతన్ని పోలీసులు సిటీ దాటి పారిపోతుండగా పట్టుకున్నారు.
గౌతం ను అతనితో పాటు అపార్ట్మెంట్ కి వచ్చిన కిషోర్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత స్టేషన్ కి తీసుకెళ్లి మంచి బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకేముంది హత్య తాలకు సంచలన కథను చెప్పేశారు. వినీత్ హత్యకు కారణం జూలై 11వ తేదీన జరిగిన ఓ ఘటన ప్రముఖ ఔషధ వ్యాపార అయిన వీరి కుటుంబంలో ఆస్తులు కోట్లలో ఉన్నాయి. అటు ఇటుగా 250 కోట్లకు పైగా ఉంటాయి. కానీ ఈ వినీత్ బాహు పీసినారి లగ్జరీ లాంటి ఇల్లు ఉన్నా కూడా వాటిని అద్దకి ఇచ్చేసి అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. ఎందుకంటే సెక్యూరిటీ కోసం ప్రాణభయం కూడా ఈయనక ఎక్కువే భార్య ఏమో కొన్నాళ్ళ క్రితం చనిపోయింది. అయితే ఇంట్లో అన్ని చోట్ల సిసిీ కెమెరాలు పెట్టించాడు వినీత్ కోడల మీద నిగా పెట్టాడు. ఆమె ప్రతి కదలికను బయట తన ఆఫీస్ లో ఉన్న గమనించేవాడు. ఎవరైనా కొత్తవాళ్ళు వచ్చినా వెంటనే తన ఆఫీస్ లోని సిససి కెమెరాల టీవీ డిస్ప్లేలో చూసి ఫోన్ చేసేసేవాడు. అయినా కూడా షాలు పెద్దగా బాధపడలేదు. ఇంట్లో నిత్యం రెండు మూడు కోట్ల రూపాయలు ఉంటాయి. కానీ ఏనాడు కూడా 1000 రూపాయలకు మించి ఖర్చులకు ఇచ్చేవాడు కాదు తన మామ. పైగా భర్త సుభ్రత దగ్గర రూపాయి కూడా ఉండేది కాదు. ఎందుకంటే నీకెందుకు డబ్బులని కొడుకుని తిట్టేవాడు. ఇంటి ఖర్చులకు కేవలంప అంటే 10వ000 మాత్రమే ఇచ్చేవాడు. నెలకు సరిపడా సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టేసేవాడు. ఆ 10,000 కూడా పాలు, కూరగాయలు ఇతరతర ఖర్చుల కోసం మాత్రమే ఇచ్చేవాడు.
ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. వెళ్లాల్సి వచ్చినా కూడా కొత్త బట్టలకు డబ్బులు అడిగితే తిట్టేవాడు ఆర్థిక వ్యవహారాలలో పరమ చండ శాసనులా ఉండేవాడు. కొడుకు ఎన్నో సార్లు తండ్రిని నిలదీశడు. కానీ ఈ డబ్బంతా నీకే కదా నేను చస్తే మొత్తం ఆస్తి ఎత్తుకెళ్తానా నీకు నీ పిల్లలకే కదా ఈ ఆస్తి సంపాదించేది అనేవాడు. ఎంత ఆస్తి ఉన్నా అనుభవించకపోతే ఎలా అని కొడుకు అడిగినా తిట్టేవాడు కానీ డబ్బులు మాత్రం ఇచ్చేవాడు కాదు. ఇక పెళ్లయినప్పటి నుంచి ఇంట్లోనే ఉండేది షాలు ఎక్కడికైనా టూర్ కి వెళ్దామన్నా కూడా తన మామ వద్దనేవాడు. మరి వ్యాపారం ఎవరు చూస్తారు నాకు సాయంగా ఉన్న శుభ్రత లేకుంటే పని నడవద్దు. ఒక్క రోజు లేకుంటే 10 లక్షల నష్టం వస్తుందని డబ్బుల గురించి చెప్పేవాడు. అయితే జూలై 11న తన మామకు చెప్పకుండానే భర్తను పిలిపించుకొని ఓ ఫ్రెండ్ పార్టీకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్తతో మామకు కాల్ చేసి చెప్పించింది. మేము బయటిక వచ్చాము వచ్చాక ఇంట్లోనే తింటామని చెప్పమంది అందుకు వినీత్ సరే అన్నాడు. ఆ రోజు రాత్రిమూడు గంటలకు ఇంటికి చేరుకున్నారు కొడుకు కోడలు ఇంతసేపు పార్టీ ఏంటి భోజనం కూడా అక్కడే చేసి రావచ్చు గాని తిట్టాడు. భోజనాలు చేసి రావడానికి మేము వెళ్ళింది పెళ్లికి కాదు. పార్టీకని చెప్పింది ఆమె కాస్త మద్యం కూడా పుచ్చుకొని కొడుకు కోడలు ఇంటికి చేరుకున్నారు. అది చూసిన వినీత్ మరోసారి ఇంటి గడప దాటద్దని చెప్పాడు. కానీ షాలు నిలదీసింది గొడవ చాలా పెద్దదయింది. 10 రూపాయలకు నేను మా తండ్రిని అడుక్కోవాల్సి వస్తుంది లేదంటే మా అన్నకు ఫోన్ చేయాల్సి వస్తుంది కోట్ల ఆస్తి ఉన్నా ఒకవేల రూపాయలు ఇవ్వకపోతే ఎందుకని మామని కడిగేసింది. అయినా సరే డబ్బు విషయంలో నాకు పాటాలు నేర్పించద్దు అన్నాడు వినీత్ అంతే మామను చంపితే తప్ప నాకు ఈ ఇంటిపై పట్టు రాదు. ఉల్లిగడ్డలు కూడా మామ నడుక్కోవాల్సి వస్తుంది. ముసలోడు లేకుంటే మొత్తం ప్రాపర్టీ పలుకుబడి తనదేనని ఆమె భావించారు. అయితే మామను ఎలా చంపాలని ఆలోచించింది. గతంలో తమ ఇంట్లో పని చేసి మానేసిన గౌతం అనే యువకుడు గుర్తుకొచ్చాడు. ఏవో పనులు ఉన్నాయని చెప్పి భర్తకు చెప్పి మరి పిలిపించింది. అతను వచ్చాక తన మామను చంపితే 5 లక్షలు ఇస్తాను నీకు ఉద్యోగం లేదు కదా వ్యాపారం పెట్టుకునేందుకు సాయం చేస్తానని చెప్పింది. అతను 10 లక్షలు అడిగాడు. చివరకు 6రు లక్షలకు గౌతం సరేనన్నాడు. ఈలోపు తన ఇంటికి సంబంధించిన నకిలి తాళం చెవి తయారు చేసి గౌతం కి ఇచ్చింది షాలు భర్తకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. మంచి సమయం కోసం వేచి చూసింది. సెప్టెంబర్ 5న తమ దగ్గరి బంధువుల వేడుక ఒకటి ఉంది. అందుకు కొడుకు కోడలని వెళ్ళమని చెప్పాడు వినీత్. ఇదే సరైన సమయం అనుకున్న షాలు వెంటనే గౌతం కి విషయం చెప్పింది. అయితే సెప్టెంబర్ ఐదవ తేదీన రాత్రి ఇంటికి వచ్చి చంపాలని చెప్పింది. ఎందుకంటే మేము పార్టీకి వెళ్తున్నాం. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఈలోపే ఆత్యం చేయాలి కానీ కత్తితో పడవద్దు దిండుతో నొక్కి నాచురల్ డెత్ లా ఉండాలని చెప్పింది. అందుకు గౌతం సరేన అన్నాడు. సాయంత్రం పార్టీకి వెళ్ళారు సుబ్బరత్ షాలు వారి కూతురు మరోవైపు 10 గంటలకు ఇంటికి చేరుకునే వినీత్ మనోజ్చ ఆ రోజు రాలేదు. బయట స్నేహితులతో కలిసి ఓ హోటల్ కి వెళ్లి భోజనం చేసి రావాలనుకున్నారు. కానీ హంతకులు 10 గంటలకే ఇంటికి వచ్చేశారు. సెక్యూరిటీ గార్డ్ వారిని ఆపేశారు. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డును షాలు బెదిరించింది. మనవాళ్లేనని చెప్పి పంపించమని కోరింది. అలా గౌతం కిషోర్ ఇంట్లోకి వెళ్ళారు. నకిలి తాళం చెవితో ఇంటిని ఓపెన్ చేశారు. కానీ ఇంట్లో మనోజ్ లేడు. లేట్ అయినా వస్తారని ఇంట్లోనే నక్కారు. అయితే వ్యాపారి వినీత్ ఓ మిస్టేక్ చేశారు. తన కోడలు ఇంట్లో ఉంటే నిత్యం షాప్ లో నుంచి సిసీ కెమెరాల్లో గమనించే అతను ఆ రోజు కోడలు పార్టీకి వెళ్ళడంతో చూడలేదు. లేదంటే తమ ఇంట్లోకి వచ్చిన వారిని గమనించేవాడే పైగా రాత్రి సమయం కాబట్టి లైట్ తీసుకొని ఉంటాడు.
వినీత్ రాత్రి 11 గంటలకు చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళిన వినీత్ ఫ్రెష్ అవుదామని బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. అంతే ఒకేసారి కత్తితో దాడి చేశారు. పదే పదే వినీత్ ను 26 సార్లు పొడిచి చంపేశారు. ఆ తర్వాత రక్తపరకలు కడుక్కొని ఇంటి నుంచి బయటక వచ్చి పారిపోయారు. కాకపోతే షాలు చెప్పిన ప్లాన్ వేరు వాళ్ళు చేసింది వేరు. దిండుతో నొక్కి చంపాలని చెబితే కన్ఫ్యూషన్ లో భయంతో పొడిచి చంపారు. ఆ తర్వాత పార్టీ నుంచి ఉదయం మూడున్నర గంటలకు వచ్చి చనిపోయిన మామని ఇంట్లో చూసి షాలు బోరన వెలపించింది. వెంటనే సుబ్రత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కానీ ఆమె నటన ఏడుపు పోలీసులకు అనుమానం కలిగించింది ఎందుకంటే ఓవర్ ఎమోషనల్ కార్డు వాడింది అడగని వాటికి కూడా సమాధానాలు చెబుతూ పోలీసులకు అనుమానం కలిగించేసింది. ఇక హంతకులను సిసిటీవీ ఫుటేజ్లో గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకేముంది షాలు మేడం చెబితే చంపామని ఒప్పేసుకున్నారు. మరి కోట్ల ఆస్తి ఒక్కడే కొడుకు ఎందుకు చంపామంటే మాత్రం షాలు ఓపెన్ గానే నిజం చెప్పింది. ఇంట్లో కోటి రూపాయలు ఉన్నా నా చేతిలో 10 రూపాయలు ఉండవు. నా బిడ్డకు కనీసం ఓ మంచి డ్రెస్ ఆర్డర్ పెట్టాలన్నా కూడా తన మామ కార్డే వాడాలి 1000 రూపాయల ఖర్చు దాటితే 1000 మాటలు తిడతాడు. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం ఇంట్లో పని మనిషి కంటే దారుణంగా బ్రతుకుతున్నామని పోలీసులకు చెప్పింది. అయితే హత్య చేస్తే ఆమెకు డబ్బు వస్తుందా జైలుకి పోవడం తప్ప మరోటి ఉండదు. కానీ నిత్యం సిసిటీవీ కెమెరాల్లో నెగ అనుమానం వ్యక్తం చేస్తూ సూటి పోటి మాటలు అంటున్న మామపై ద్వేషం పెంచుకుంది షాలు. తన భర్త మంచితనాన్ని మామ ఆసరాగా వాడుకొని తనను శాసిస్తున్నాడని హత్యకు ప్లాన్ చేసి అమలు చేసింది కోడలు. అలా అతిగా ఆలోచించిన వినీత్ మనోర్జ విసినారతనం కారణంగా కోడలి చేతిలో హత్యకు గురయ్యాడు. మరి ఈ స్టోరీ పై మీరేమంటారు
