దంచి కొడుతున్న ఇండియన్ ఆర్మీ…

దంచి కొడుతున్న ఇండియన్ ఆర్మీ

ప్రస్తుతం కాశ్మీర్ లొ తీవ్రవాదులు #కొత్త_సమస్యను ఏదుర్కొంటున్నారు. అదేమిటంటే, వారికి భద్రతా దళాలతొ పొరాటం చేయడానికి ఆయుధాలు లేవుట. కనీసం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సైతం సరైన ఆయుధాలు లేవుట. దీనికి కారణం ఏమిటంటే —

2014 డిసెంబరు లొ #Operation_All_Out మొదలుపెట్టిన దగ్గరినుండి ఇండియన్ ఆర్మీ, కాశ్మీర్ లొని తీవ్రవాద ఆయుధశాలలపై పెద్ద ఏత్తున దాడులు జరుపుతుండటంతొ, ఆయుధాగారాలన్ని ద్వంసంకాగా వందల సంఖ్యలొ తీవ్రవాదులు మరణించారు. వీరిలొ ఆయుధాలు తయారుచేసే ముఠాల సభ్యులు దాదాపు సగం మంది చనిపొగా, కొంతమంది జైళ్లలొ మగ్గుతుండగా, మిగిలిన వారు పాకిస్థాన్ పారిపోయారు.

ఇక ఇంతకుముందు వలె, పాకిస్థాన్ నుండి ఆయుధాలు దిగుమతి చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఏందుకంటే సరిహద్దుల వద్ద విపరీతంగా పెట్రోలింగ్ ను పెంచడం, రాడార్ వ్యవస్థలను ద్రొణ్లను ఉపయొగిస్తుండటం, ఇజ్రాయిల్ బొర్డర్ టెక్నాలజీను అమలు చేస్తుండటం, కూంబింగ్ ఆపరేషన్లు చేస్తుండటంతొ సరిహద్దుల వద్ద రాకపొకలు దాదాపు 0 స్థాయికి చేరుకున్నాయి.

దీనితొ పొరాడటానికి ఆయుధాలు లేక, బతకడానికి డబ్బు లేక — చిన్న చిన్న టార్గెట్లను లక్ష్యంగా చేసుకుంటూ, ఇనాళ్ళూ తమకు మద్దత్తు పలికిన వారి దగ్గరి నుండే డబ్బులు గుంజుతూ బతుకుతున్నారుట …..

About The Author