బస్సు కిందపడి వ్యక్తి మృతి …

బస్సు కిందపడి వ్యక్తి మృతి ……కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని జ్యోతినగర్ వద్ద శుక్రవారం ఉదయం తెలంగాణ ఆర్టీసీ బస్సు కిందపడి తుపాకుల వెంకటరమణ (50) అక్కడికక్కడే మృతి చెందాడు అక్కడి విస్తారా మృతుడు గానుగ చింతల గ్రామం రొంపిచర్ల మండలం చిత్తూరు జిల్లా గత ఇరవై సంవత్సరాల క్రితం రైల్వేకోడూరు కు వచ్చి పగడాల పల్లిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఊరూరు తిరిగి గాజుల వ్యాపారం చేసుకునే ఆయన శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

About The Author