శ్రీ ప్రతాప్ సారంగి…. ఒడిషా మోడీ అంటారు.


ఈయనకు కుటుంబం లేదు
ఈయన తల్లి గారు సంవత్సరం క్రితం స్వర్గీయ అయ్యారు ఆస్తులు లేవు, చిన్న ఇళ్లు, ఒక సైకిల్ మీద వెళ్లి ఆయన ప్రచారం చేసారు.సామాజిక మార్పుకోసం తనవంతున ఎప్పుడు ప్రజలలో ఉంటాడుఇప్పుడు ఒడిషా బాలాసోర్ నుండి MP గా గెలిచారు.

ఇలాంటి నిజాయితీ పరులకి మోడీ సర్కార్ చాలా మంది ని పార్లమెంటు సభ్యుల్లి చేసాడు.. ప్రచారాల లేదు మందు లేదు వోట్ కి నోటు ఇలాంటి వి ఎం లేదు..నిజాహితీ ధర్మం నమ్ముకున్న ఎందరో మహానుభావులను పార్లమెంటు లో చూడనున్న 17 పార్లమెంటు ఎన్నికలు..

About The Author