తిరుమల\!/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ

ఈరోజు శనివారం 28-09-2019 ఉదయం 5గంటల సమయానికి.తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….శ్రీవారి దర్శనానికి 18కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…. శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది…..

ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *3* గంటల సమయం పడుతుంది….

నిన్న సెప్టెంబర్ 27 న 75,279 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.‌ ‌ నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.98 కోట్లు.

వయోవృద్దులు మరియు దివ్యాంగుల_

 ప్రత్యేయకంగా ఏర్పాటు   చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750)ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారుఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది__కావున లెమ్ము స్వామి_

ttd Toll free #18004254141

 

About The Author