తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు సోమవారం,   30.09.2019  ఉదయం 6 గంటల  సమయానికి,భక్తుల రద్దీ సాదారణం,

 నిన్న 86,477 మంది   భక్తుల కు కలియుగ దైవం   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం  క్యూకాంప్లెక్స్లోని01 గదులలోభక్తులు చేచియున్నారు,

ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు  04గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు₹: 3కోట్లు,

శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికిసుమారుగా రెండుగంటలసమయం పట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారాఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_

సుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి

ttd Toll free:18004254141

 

About The Author