తిరుమల సమాచారం \|/ ఓం నమో వేంకటేశాయ

ఈరోజు  శనివారం 28-12-2019 ఉదయం 5గంటల  సమయానికి.తిరుమలలో  పెరిగిన భక్తుల రద్దీ…శ్రీవారి దర్శనానికి 20 కంపార్ట్ మెంట్ లలో  వేచి ఉన్న భక్తులు…….శ్రీవారి  సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది…..ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 4గంటల సమయం పడుతోంది….కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 4 గంటల సమయం పడుతోంది…..నిన్న  డిసెంబర్ 27న 64,752 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 1.14 కోట్లు…

 

About The Author