తిరుమల సమాచారం కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి జిల్లా జూలై 22, 2026: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్ లో శిలాతోరణం వరకు వేచిఉన్న భుక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి సుమారుగా 15-18 గంటల సమయం పడుతోంది, రూ.300 టోకెన్ ఉన్న భక్తులకు 5 గంటల సమయం, దివ్య దర్శనం (పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు) సుమారుగా 7 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,105 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 34,484 మంది భక్తులు.

About The Author