తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ మీడియా సమావేశం…


?ఈ రోజు కొత్తగా 13 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు.
?983 కు చేరిన పాజిటీవ్ కేసులు.
?యాక్టివ్ కేసులు – 663.
?291 మందిని డిచ్చార్జ్ చేశాం.
?25 మృతి చెందారు.
?సూర్యాపేట, గద్వాల, హైదరాబాద్, వికారాబాద్ లలోనే కేసులు ఎక్కువ నమోదు.
?కరోనా కట్టడికి అందరు సహకరించాలి.
?గాంధీని సంపూర్ణ కరోనా ఆసుపత్రి గా తీర్చిదిద్దాం, ఆహారం బాగాలేదని దుష్ప్రచారం తగదు.
?త్వరలో హాట్స్ స్పాట్ జోన్ లలో కేసులు తగ్గుతాయి.
?వెంటిలేటర్ పై ఏడుగురు ఉన్నారు.
? హైదరాబాద్ లో 44 కుటుంబాల నుండి 265 మందికి కరోనా సోకింది.
? గాంధీ ఆసుపత్రి పై దుష్ప్రచారం తగదు.
?ప్లాస్మా థెరఫీకి కేంద్రం అనుమతి ఇచ్చింది.

About The Author