మదనపల్లి పట్టణం కు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు

 

చిత్తూరు జిల్లా:మదనపల్లి  పట్టణం కు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు అయినందున13.06.2020 శనివారం ఉదయం11గంటలకు,మదనపల్లి,మండలం,శానిటోరియం,నిమ్మనపల్లి మండలం,రాచవేటి వారి పల్లి వద్ద మెడికల్ కళశాల ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ  భూములను పరిశీలిస్తున్న రాష్ట్ర

ఉప ముఖ్యమంత్రి మరియు , వైద్య ఆరోగ్య. శాఖ మంత్రి ఆళ్ల కొలి కృష్ణ శ్రీనివాస్ (నాని) గారు ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి   వాణిజ్య పన్నుల శాఖ మంత్రి గౌ : శ్రీ యం. నారాయణ స్వామి గారు, రాష్ట్రపంచాయతీ,రాజ్,గ్రామీణాభివృద్ధి,మరియు గనులు భూగర్భ శాఖ  మంత్రి గౌ : శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, మదనపల్లి శాసనసభ్యులు ఎం నవాజ్ బాషాగారు , జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త,సంయుక్త కలెక్టర్ వీర బ్రహ్మం, మదనపల్లి ఇంచార్జి సబ్ కలెక్టర్ యం.ఎస్.మురళి,   తదితరులు ఉన్నారు.

About The Author