పెట్రోలు ధరలు వరుసగా 7వ రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి..

★ ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం కూడా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 

★ పెట్రోల్ ధరను లీటరుకు 58 పైసలు, డీజిల్ ధరను 59 పైసలు చొప్పున పెంచాయి. 

★ తాజా పెంపుతో ఏడు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.90, డీజిల్ ధర లీటరుకు రూ. 4.01 ఎగిసింది.

ప్రధాన నగరాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు..

★ ఢిల్లీ: పెట్రోల్ రూ. 75.16, డీజిల్ రూ. 73.39

★ ముంబై: పెట్రోల్ రూ.82.10, డీజిల్ రూ.72.03

★ చెన్నై: పెట్రోల్ రూ. 78.99, డీజిల్ రూ. 71.64

★ బెంగళూరు: పెట్రోల్ రూ.77.59, డీజిల్ రూ. 69.78

★ హైదరాబాద్: పెట్రోల్ రూ.78.03, డీజిల్ రూ. 71.73

*అమరావతి : పెట్రోల్ రూ.78.53, డీజిల్ రూ.72.28*

About The Author