తిరుమల లో శ్రీవారి దర్శనానికి పెరిగిన రద్దీ

తిరుమల, : తిరుమల శ్రీవారిని శనివారం 10093 మంది భక్తులు దర్శించుకోగా.. 2156 మంది తలనీలాలు సమర్పించారు. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చొరవతో ఈనెల 19 నుంచి ఆన్‌లైన్‌లో ప్రతి స్లాట్‌కు 250 చొప్పున అదనంగా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. శనివారం హుండీ ఆదాయం రూ.41లక్షలు లభించింది. ప్రభుత్వ విప్‌ ముత్యాల నాయుడు దర్శించుకున్నారు. ఉదయం నాదనీరాజనం వేదికపై సుందరకాండ పఠనం వీనులవిందుగా సాగుతోంది.

About The Author