తమిళనాడు మీదుగా ఆంధ్రులలో చొరబడిన గంజాయి ముఠా

చిత్తూరు జిల్లా:నగరి నియోజకవర్గం, విజయపురం మండలం మహారాజపురం చెక్పోస్ట్ వద్ద, నగిరి రూరల్ సి ఐ. రాజశేఖర్, విజయపురం ఎస్సై తలారి. ఓబయ్య తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద రీతిలో కనిపించిన వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపు నాలుగు కేజీల నాలుగొందల గ్రాముల గంజాయి పట్టుబడింది, నిందితులంతా కూడా బెంగళూరు వాసులు తమిళనాడు మీదుగా ఆంధ్రులలో చొరబడి వైజాగ్లో గంజాయి వ్యాపారం చేసే ముఠాగా పోలీసులు గుర్తించడం జరిగింది, నలుగురు నిందితుల్లో ఒకరు పరముగా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. నిందితులు లోను డిఎస్పి. మురళీధర్ సమక్షంలో పాత్రికేయం ముందు ప్రవేశపెట్టడం జరిగింది.

About The Author