టీడీపి ఎంపీ గల్లా జయదేవ్‌కు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి:అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్‌కు కేటాయించిన 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ,ఏపీఐఐసీ కింద గత ప్రభుత్వం

అమర్ రాజా ఇన్‌ఫ్రాకు 253 ఎకరాలు కేటాయింపు,ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్న ప్రభుత్వం

చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలోని..

సర్వే నెం 65/1 భూములు వెనక్కి తీసుకుంటూ జీవో జారీ

About The Author