గుర్తు తెలియని మృతదేహం లభ్యం..!*

చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్ళెం మండలం తొండంబట్టు పంచాయతీ ఎం జీ నగర్ గిరిజన కాలనీ పరిసర ప్రాంతం లో గుర్తు తెలియని మృతదేహన్నీ స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న  సత్యవేడు.. సిఐ.. బివి.. శ్రీనివాసులు,స్థానిక ఎస్సై…పురుషోత్తం రెడ్డి రెండు వారాల క్రితం మృతి చెంది ఉండొచ్చని అందువల్ల గుర్తు పట్టలేని రీతిలో మృత దేహం ఉందని సిఐ. తెలిపారు. అయితే హత్య… ఆత్మహత్య అన్న కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

About The Author