చెన్నై సహా పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌

తమిళనాడులోని చెన్నై సహా పలు జిల్లాల్లోలాక్‌డౌన్‌నుసోమవారంనుంచిసడలిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిప్రకటించారు.నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు 12 గంటల పాటు తెరచి ఉంచుతారని చెప్పారు. ఆదివారం నాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు తెరుచుకోవచ్చని, దుస్తుల దుకాణాలు, హార్డ్‌వేర్ దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారని చెప్పారు.

About The Author