ఆంధ్రా బ్యాంక్ సిబ్బంది దాడిలో గాయపడ్డ గిరిజన రైతు.

తెలంగాణ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లోని,అమర్ సింగ్ తండాకు చెందిన అశోక్ అనే గిరిజన రైతు, తాను నాలుగు తులాలు బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న, గోల్డ్ లోన్ డెబ్బై వేలను, బ్యాంక్ లో తిరిగి చెల్లించి,బంగారాన్ని ఇవ్వమని కోరగా బ్యాంక్ మేనేజర్ ,క్రాప్ లోన్ తీర్చిన తర్వాత,బంగారం ఇస్తామనడం తో ఇరువురిమధ్య వాగ్వివాదం జరిగి,బ్యాంక్ సిబ్బంది, మేనేజర్ కలిసి రైతు అశోక్ పై తీవ్రంగా దాడి చేయడం తో,న్యాయం కొరకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన అశోక్..

About The Author