ట్రిపుల్ తలక్ బిల్లు లోకసభలో పాస్ అయింది…

🔸 ముస్లిం మహిళల రక్షణకు కీలకమైన బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం.

🔸ముస్లిం వివాహిత మహిళల భద్రతకు సంబంధించిన ట్రిపుల్ తలక్ బిల్లు లోకసభలో పాస్ అయింది.

🔸వందల సంవత్సరాల కాలం నుండి ట్రిపుల్ తలాక్ వల్ల ఎంతో మంది మహిళలు తమ హక్కులు కోల్పోతూ వస్తున్నారు.
🔸ముస్లిం పురుషుడు భార్యకు మెసేజ్, ఈమెయిల్,మాట ద్వారా, లేకుంటే ఫోన్ ద్వారా మూడుసార్లు ట్రిపుల్ తలాక్ చెప్పి మహిళలకు విడాకులు ఇచ్చి మహిళలను వేధించే వారు, దీన్ని గమనించిన కేంద్రం ముస్లిం మహిళల రక్షణకు ప్రణాళిక సిద్ధం చేసింది.
🔸దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు ట్రిపుల్ తలక్ విషయంలో మోసం చేస్తూ వస్తున్నాయి.
🔸ఈ ట్రిపుల్ తలక్ వలన ఎంతో మంది మహిళలు భర్త నుంచి విడిపోయి అనాధలాగా మిగిలారు. వారి కష్టాన్ని, బాధను గమనించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ఈ ట్రిపుల్ తలక్ కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలకు రక్షణకు బిల్లు తయారుచేశారు.
🔸ఈరోజుట్రిపుల్ తలక్ బిల్లు లోకసభ ప్రవేశపెట్టిన సమయంలో విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకోసం మోకాలడ్డారు. కానీ సభలో ప్రతిపక్షాలు ఆటలు సాగలేదు బీజేపీ మద్దతుతో పూర్తి మెజారిటీతో బిల్లు పాస్ అయింది.
🔸ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలపడంతో ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్లు పైకి వచ్చి ప్రధాని మోదీకి ,బీజేపీ కి జేజేలు పలికారు.
#TripleTalaq #MuslimWomen

About The Author