అక్రమ మాదకద్రవ్యాల వాహనాలు సీజ్

గంగవరం 2020,8,16,ఆదివారం మండలంలోని gandrajupalli చెక్ పోస్ట్ వద్ద వాహనాలను చెక్ చేస్తూ ఉండగా స్థానిక పోలీసులకు నిత్యవసర వస్తువులు సరఫరా చేస్తున్న వాహనంలో ఒక లక్ష 41, 340 విలువగల గుట్కాలు హంస మూటలు బయటపడ్డ ఈ వాహనదారులు జి శ్రీనివాసులు 43 విజయ్ 32 నెల్లూరు జిల్లా అల్లూరు పేట వాసులుగా పోలీసులు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నారు మరియు రెండో వివాహం లో బెంగళూరుకు చెందిన కాజు యస్ నవాబులు 53 వేల 960 రూపాయలు విలువచేసే గుట్కాలను స్వాధీనపరచుకొని వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ సుధాకర్ రెడ్డి తెలియజేశారు

About The Author