శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి కి ఘనంగా స్వాగతం పలికిన చెవిరెడ్డి…


విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి కి తిరుపతి విమానాశ్రయం లో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ తరుపున అదనపు ఈఓ ధర్మారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం మధ్యాహ్నం శ్రీ స్వరూపానంద స్వామి, పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర తో కలిసి తిరుపతి విమాన శ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానంద స్వామి చెవిరెడ్డిని ఆశీర్వదించారు.

About The Author