గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 75స్థానాలు గెలుస్తోందన్న‌ డీకే అరుణ


గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 75స్థానాలు గెలుస్తోందన్న‌ డీకే అరుణ

వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తాం

ఇంటి పక్కన ఉన్న దుబ్బాక ప్రజలే కేసీఆర్ మాటలు నమ్మటం లేదు

కేసీఆర్ ను ఫాంహౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు

ఓట్లు అడగటానికి వస్తే.. టీఆర్ఎస్ నాయకులను ప్రజలు తన్నటానికి సిద్దంగా ఉన్నారు

జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం

అన్నీ కేంద్రం ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేస్తది? కేసీఆర్ చెప్పాలి

హైద్రాబాద్ నగర అభివృద్ధిపై హామీలు ఇచ్చింది కేసీఆరా? ప్రధాని మోదీనా?

తెలంగాణకు టీఆర్ఎస్ వద్దు.. బీజేపీనే ముద్దు

హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ జూఠా మాటలు చెప్పింది

వరద బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధ్యతారాహిత్యం

కేంద్రం నిధులను ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ దోచుకుంటున్నాడు

నియంత నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది

మోదీ ఫోటో ముద్రించాలనే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయటం లేదు

??బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

About The Author