ఏపి పోలీస్ డ్యూటి మీట్ ని ప్రారంభించిన ఏపి రాష్ట్ర డి.జి.పి.గౌతమ్ సవాంగ్,

చిత్తూరు జిల్లా,తిరుపతి, 4వతేది నుండి 7 వతేది వరకు జరిగే  ఏపి పోలీస్ డ్యూటి మీట్ ని ప్రారంభించిన ఏపి రాష్ట్ర డి.జి.పి.గౌతమ్ సవాంగ్,ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి,రాయలసీమ డి.ఐ.జి.క్రాంతిరాణా ఠాణా, జిల్లా కలెక్టర్ భరత్ గుప్త, తిరుపతి అర్భన్ జిల్లా ఎస్ఫి రమేష్ రెడ్డి తదితరులు.డిజిటల్ వర్చువల్ విధానం ద్వారా ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటి మీట్ ను ప్రారంభించి ప్రసంగించారు.

About The Author