హామీలను త్వరితగతిన నెరవేర్చేందుకు కృషి చేయాలి.


కేసిఆర్ నగర్ లో మిగతా డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి అర్హులను గుర్తించాలి.
శనివారం కలెక్టరేట్ లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఇచ్చిన హామీల పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజ నర్సు గారు, సుడా వైస్ చైర్మన్ శ్రీ రవీందర్ రెడ్డి గార్లతో కలిసి సమీక్ష. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జిల్లా పర్యటన కు వచ్చిన సందర్భంగా సిద్దిపేట నియోజవర్గం కు ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చేందుకు కృషి చేయాలని, అదే విధంగా కేసిఆర్ నగర్ లోని మిగతా డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి అర్హులను గుర్తించాలని ఆదేశించడం జరిగింది.”

About The Author