భవిష్యత్తులో మాత శిశు ఆరోగ్య కేంద్రం అందరికీ ఉపయోగ పడేలా…

భవిష్యత్తులో మాత శిశు ఆరోగ్య కేంద్రం అందరికీ ఉపయోగ పడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు అన్నారు.సోమవారం ఆమె తన ఛాంబర్లో మాత శిశు ఆరోగ్య కేంద్రంపై సమీక్ష నిర్వహించారు.రాబోయే కాలంలో జిల్లా ఆసుపత్రి,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మరియు మాత శిశు ఆరోగ్య కేంద్రం కలిసి నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నందున అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించాలని చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి కి సూచించారు. ఇందుకనుగుణంగా డిజైన్ లో మార్పులు చేయాలని ఆమె అన్నారు

About The Author