తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పయనం…


మాజీ మంత్రి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఈటెల కొద్దిసేపటి క్రితం ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఆయన బీజేపీ నేతలతో భేటీ అయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరుతారని, ఈనెల 30 తరవాత ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అవుతారని మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జమున హ్యాచరీస్‌పై దాడులు పెంచడంతో ఈటల ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

About The Author