మరొక సంచలన నిర్ణయం తీసుకున్న మోది ప్రభుత్వం…

మరొక సంచలన నిర్ణయం తీసుకున్న మోది ప్రభుత్వం…

ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులకు, ఉన్నత విద్య ను అందించడమే లక్షంగా — ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులకు అన్నీ స్కూళ్లలొ 25% కొటా పెంచుతూ మోది ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనారిటీ స్కూల్స్ మినహా, ప్రైవేట్ స్కూల్స్ లొ కూడా ఈ కోటా వర్తించనుంది. కాగా ఇప్పటి వరకు ఉన్న 8 వ తరగతి వరకే ప్రభుత్వం ఫీజులు చెల్లించేది, కాని ఇప్పుడు ఆ పరిమితిని ఇంటర్మీడియట్ వరకు పొడిగించడం విశేషం .

About The Author