ఆంధ్ర ప్రదేశ్ కోసం ఒక వరంలా మారిన మేక్ ఇన్ ఇండియా…

ఆంధ్ర ప్రదేశ్ కోసం ఒక వరంలా మారిన మేక్ ఇన్ ఇండియా.

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ స్వదేశంలోనే రూపొందించిన మొట్టమొదటి కారును తయారు చేసింది. సంవత్సరానికి 3 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా.

ఇది క్రింది కారణాల వల్ల సాధ్యమవుతుంది:

1. మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ లో భాగంగా దక్షిణ కొరియా కు చెందిన కియా మోటార్స్ మరియు మరి కొన్ని వాహన నిర్మాణ రంగ సంస్థలు భారత దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి

2.ఆంధ్ర ప్రదేశ్ లో ఏడు జిల్లాలకు పారిశ్రామిక కార్యకలాపాలు పెంచేందుకు మోదీ ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలను విస్తరించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చి 31, 2020 వరకు ఏర్పాటు చేసిన ఏదైనా తయారీ సంస్థకు పేర్కొన్న కాలంలో కొనుగోలు చేసిన ప్లాంట్ మరియు యంత్రాల ఖర్చుపై 15 శాతం అదనపు తరుగుదల మరియు 15 శాతం పెట్టుబడి భత్యం లభిస్తుంది.

ఈ ప్రోత్సాహకాలు ఆదాయం-పన్ను చట్టం క్రింద అందుబాటులో ఉన్న ఇతర పన్ను ప్రయోజనాలకు అదనంగా ఉన్నాయి.

3. ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) ఇండియా స్కీం లో భాగంగా మోడి ప్రభుత్వం విద్యుత్ మరియు హైబ్రిడ్ బైక్లకు రూ. 29,000 వరకు, కార్ల కోసం 1.38 లక్షల రూపాయల ప్రోత్సాహకాలను అందిస్తోంది.

4.మోడీ ప్రభుత్వ నిర్ణయాలు మరియు బలమైన విధానాల వల్ల. ఎన్డిఎ-ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎఫ్డిఐ పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇండియాను ఇష్టపడుతున్నారు.

5.చంద్రబాబు నాయుడు మరియు అతని యెల్లో మీడియా మోడీ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి మీకు చెప్పదు. మోడీ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి మనం ప్రజలకు చెప్పాలి. కాబట్టి, ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి.

About The Author