గంజాయి అక్రమ రవాణా లో ఇరువురు అరెస్ట్,మరో ఇరువురు పరార్
.1100 గ్రాముల గంజాయి స్వాధీనం.
తిరుపతి, నరసింహ తీర్థం రోడ్డు లోని మంచినీళ్ల కుంట వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు పోలసులకు సమాచారం.
పోలీసుల దాడి లో ఇద్దరు పట్టుబడగా మరో ఇద్దరు పరార్.
తిరుపతి నగరంలోని సుందరయ్య నగరకు చెందిన పూజారి దుర్గాప్రసాద్.A(3). రైల్వే కోడూరు, రంగనాయకులపేట కు చెందిన షేక్ మస్తాన్ వలి, A(4) లు అరెస్ట్.ప్రధాన నిందితులైన A(1) ముద్దాయి చరణ్ తేజ్,A(2) ముద్దాయి సందీప్ ల కోసం పోలీసులు వెతుకులాట.
