అంతం లేని ఎసిడిటీని అతి సులువుగా తగ్గించే ఆయుర్వేదం చిట్కా…


తిన్న వెంటనే కడుపులో మంట 🔥
పుల్లటి తేన్పులు…
గుండెల్లో మంట…
కడుపు ఉబ్బరం…
తరచూ ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా?

రోజూ మందులు వేసుకోవడం కంటే సింపుల్ గా ఈ చూర్ణాన్ని తయారు చేసుకొని వాడండి హెడ్లైన్ లో చెప్పినట్టు అంతం లేని ఎసిడిటీని అతి సులువుగా తగ్గించ వచ్చు

*ఇంట్లోనే తయారు చేసుకునే ఎసిడిటీ చూర్ణం*

కావలసిన పదార్థాలు:

*ధనియాలు — 30 గ్రాములు*
*జీలకర్ర — 20 గ్రాములు*
*సోంపు — 20 గ్రాములు*
*ఆమలకీ పొడి — 15 గ్రాములు*
*యాలకుల గింజలు — 5 గ్రాములు*

అన్నింటినీ విడివిడిగా స్వల్పంగా వేడి చేసి, పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి కలిపి భద్రపరుచుకోవాలి.

*ఎలా తీసుకోవాలి?*

మొదట ½ టీ స్పూన్ చూర్ణాన్ని భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు.

*ఎసిడిటీ ఉన్నప్పుడు వీటిని తగ్గించండి*

❌ అధిక కారం, మసాలాలు
❌ ఎక్కువగా వేయించిన ఆహారం
❌ అధిక టీ/కాఫీ
❌ కూల్‌డ్రింక్స్
❌ రాత్రిపూట ఆలస్యంగా భోజనం
❌ భోజనం చేసిన వెంటనే పడుకోవడం

*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 8886061117*

About The Author