మొండి మంగు మచ్చలకు 21 రోజులు ఈ చిట్కా ప్రయత్నించండి…


మొండి మంగు మచ్చలకు 21 రోజులు ఈ చిట్కా ప్రయత్నించండి*

ఈ చిట్కాకు కోసం మ‌నం ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవలం *”మ‌ల్లె చెట్టు ఆకులు”*, *”పచ్చి పాలు”* *”జాజికాయ”,* *”ఆలుగడ్డ”* ఉప‌యోగించి నివారించుకోవ‌చ్చు.

మ‌ల్లెచెట్టు ఆకుల‌ను, జాజికాయ‌ను క‌లిపి మెత్త‌గా పచ్చి పాలు పోసి నూరి ఆ మిశ్ర‌మాన్న మంగు మ‌చ్చ‌ల‌పై రాసి గంట నుండి రెండు గంట‌ల పాటు ఉంచిన త‌రువాత చల్లటి నీటితో క‌డిగేయాలి.

మరుసటి రోజు ఆలుగడ్డ జ్యూస్ తీసి దానిని మంగు మచ్చలు ఉన్నచోట అప్లై చేసి ఓ అరగంట తర్వాతకి చల్లనీటితో ముఖాన్ని కడుక్కోవాలి,

ఇలా ఒకరోజు తర్వాతికి మరో రోజు చేసినట్లయితే కేవలం 21 రోజుల్లోనే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తుంది.

గమనిక: మంగు మచ్చల సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే, ఒకసారి మన చరక సంహిత ఆయుర్వేద 9392857411 వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ సమస్యకు అనుగుణంగా తగిన పరిష్కారం సూచిస్తాము. అవసరమైతే, మేమే స్వయంగా మందులను తయారు చేసి కొరియర్ ద్వారా పంపిస్తాము.

*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr.వెంకటేశ్వరరావు 8886061117*

About The Author