రాజంపేట టౌన్ లో రూ 1.90 లక్షల పట్టివేత…


అక్రమంగా నగదు ను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొనిన ఘటన మండల పరిధిలోని జరిగింది. రూరల్ సిఐ నరసింహులు తన సిబ్బందితో కలసి రామాపురం ఎన్నికల చెక్ పోస్టు వద్ద ఆదివారం రాత్రి 9 గంటలకు తనిఖీలు నిర్వహిస్తుండగా కమలాపురం నుండి చిత్తూరు జిల్లా కలికిరికి ఎర్టిగా వాహనం లో రూ 1.90 లక్షల నగదును ఎలాంటి బిల్ లు తరలిస్తున్న ట్లు తేల్చి స్వాధీనం చేసుకున్నారు..వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన నగదు ను విలేకరుల ఎదుట ప్రదర్శించారు

ఫొటో: పట్టుబడిన నగదు చూపుతున్న సిఐ, ఎన్నికల అధికారి

About The Author