పెనుకొండ నియోజికవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో వైసీపీ తరుపున బ్యాచ్ లు తిరుగుతూ తటస్తుల ఓట్లర్లు, వైసీపీ సానుభూతి ఓట్లరులకు వైఎస్.ఆర్.సీ.పి ముద్రించిన కార్డులు ఇస్తూ 7,8వ తేదీల్లో మేము చెప్పిన ప్రాంతానికి వెళ్లి ఈ కార్డు చూపిస్తే డబ్బులు ఇస్తామని చెప్పి కార్డులు పంచుతున్నారని స్థానిక నాయకులు చెబుతున్నారు.

About The Author