వెలగపూడి లోని సచివాలయం లో వాస్తు దోషాలు..?

వెలగపూడి లోని సచివాలయం లో వాస్తు దోషాలు..? సరిచేస్తున్న సిబ్బంది…!

ఆంధ్రప్రదేశ్ సచివాలయం లోని సీఎం, సీఎస్ లు ఉండే ‘A’ బ్లాక్ లోని నిర్మాణాలలోని వాస్తు దోషాలను సరిచేస్తున్నారు అక్కడి సిబ్బంది…

ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్ ఆగ్నేయ మూలన ఉండటం వల్ల సీఎంకు, సిఎస్ లకు మధ్య దీర్ఘకాలిక సంబంధాలలో సఖ్యత ఉండటంలేదని, పరిపాలనలో కూడా అనుకొన్న ప్రగతి ఉండటం లేదని, వాస్తు విద్వాంసులు సూచించడంతో… ప్రస్తుతం ఉన్న ఛాంబర్ ను తొలగించి, ఆ ప్రక్కనే కొత్తదానిని నిర్మిస్తున్నారు.

ఇక సీఎం ఛాంబర్ లోకి ప్రవేశించేందుకు ఉన్న రెండు ద్వారాలలో ఒకదానిని మూసివేయనున్నారు.

About The Author