తిరుమల \|/ సమాచారం !!ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు శనివారం ఉదయం 6 గంటల  సమయానికి,

తిరుమలలో.భక్తులరద్దీసాదారణం,స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 02 గదులలో భక్తులు  చేచియున్నారు,

 ఈ సమయం శ్రీవారి   సర్వదర్శనానికి సుమారు   06 గంటలు పట్టవచ్చును నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.66.కోట్లు,

 నిన్న 25,608,మంది  భక్తులు స్వామి వారికి    తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

నిన్న .65,089.మంది  భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,

 శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును,వయోవృద్దులు మరియు దివ్యాంగుల

 ప్రత్యేయకంగా ఏర్పాటు 

  చేసిన కౌంటర్ ద్వారా

  ఉ:10 గంటలకి (750)

  మ: 2 గంటలకి (750)

  ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాల  సుపథం మార్గం గుండా శ్రీవారి

  దర్శనానికి అనుమతిస్తారు

  ఉ: 11 గంటల నుంచి

  సాయంత్రం 5 గంటల వరకు

  దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

కావున లెమ్ము స్వామి_ 

 

ttd Toll free 18004254141

 

 

About The Author