మోదీ పాలనలో అభివృద్ధి చూసే తాను బీజేపీలో చేరాను..సిఎం రమేష్


కడప జిల్లా..
సిఎం రమేష్ కామెంట్స్ ..
మోదీ పాలనలో అభివృద్ధి చూసే తాను బీజేపీలో చేరాను..
ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదనే జాతీయ పార్టీ తీర్థం పుచ్చుకున్నాను..
బీజేపీలో తనకు పీఏసీ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు..
ఆర్టికల్ 370 రద్దు మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం..
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం తన పోరాటం ఆగదు.. ఉక్కు కర్మాగారాన్ని సాధించి తీరుతా..
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు..
వంద రోజుల్లో రాష్ట్ర పాలన పై ఏమీ మాట్లాడలేం.. మరో వంద రోజు వేచి చూద్దాం…
జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా జరిపి తీరుతాం..
మూడేళ్లలోపే దేశంలో జమిలీ ఎన్నికలు తథ్యం…

About The Author