వినాయకుని నిమజ్జనం లో అపశృతి చోటుచేసుకుంది..

చిత్తూరు జిల్లా.. వి.కోట మండలం ఆంధ్ర..కర్ణాటక సరిహద్దులోని కోలార్ జిల్లా..క్యేసంబళ్ల సమీపంలోని మరదగట్టా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.గణేష్ నిమజ్జనం కోసం సమీపంలోని ఓ నీటికుంట దగ్గరకు వినాయకుడిని తీసుకువెళ్లిన పిల్లలు సుమారు ఆరు మంది పిల్లలు కుంటలో పడి మృతి చెందారు..

మొదట ముగ్గురు పిల్లలు కుంటలో పడిపోవడంతో ఆ ముగ్గురు పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్ననిచ్చిన మరో ముగ్గురు పిల్లలు..ప్రమాదశాతం వారు కుడా కుంటలో పడిపోయిన పిల్లలు..గమనించిన గ్రామస్థులు ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు పిల్లలు మృతి చెందారు..ఒకే గ్రామానికి చెందిన ఆరు మంది పిల్లలు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది..అందులో మొత్తం నాలుగుకుటుంబాలకుచెందిన..తేజస్వి..రక్షిత..రోహిత్..వైష్ణవి..ధనుష్..వీణ..

About The Author