తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

  ఈరోజుబుధవారం, ఉదయం5గంటలసమయానికి  తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం,స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 05  గదులలో భక్తులు చేచియున్నారు,  ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనానికి సుమారు 05 గంటలు పట్టవచ్చునునిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.27కోట్లు,నిన్న 75,670మంది.భక్తులకుకలియుగదైవంశ్రీవేంకటేశ్వరస్వామివారిదర్శనభాగ్యంకల్గినది,శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్లైన్₹:300/-),దివ్యదర్శనం  (కాలినడక) వారికి  శ్రీవారి దర్శనానికి సుమారుగా  మూడు గంటల సమయం  పట్టవచ్చును, మూడు గంటల సమయం  పట్టవచ్చును,వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750)  ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథంమార్గంగుండాశ్రీవారి దర్శనానికిఅనుమతిస్తారుఉ:11గంటలనుంచిసాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

కావున లెమ్ము స్వామి

About The Author