విమానానికి పిడుగుపాటు.. గాల్లో ఊగిన విమానం

విజయవాడ: ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియాకి చెందిన ఓ విమానం పిడుగుపాటుకు గురైనట్టు సమాచారం!!.నిన్న రాత్రి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైందని అంటున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది.అయితే విమానంటేకాఫ్అయినకాసేపటికే.ఉరుములు,పిడుగులతో కూడిన వర్షం ప్రారంభమైంది. విమానంపైపిడుగుపడకున్నా ఆ ప్రభావం మాత్రం విమానంపై పడింది. దీంతో విమానం గాల్లోఊయలలాఅటూఇటూఊగిపోయిందట.ప్రయాణికులు ఎవరూ గాయపడకపోయినప్పటికీకొంతమందిసిబ్బంది మాత్రంగాయపడ్డారట.విమానంగన్నవరంలోసురక్షితంగాల్యాండ్కావడంతోఅందరూఊపిరిపీల్చుకున్నారు.ఘటనకు సంబంధించినపూర్తివివరాలుతెలియాల్సిఉందనితెలిపారు.

About The Author