జగన్ సర్కార్ కు ఎపి హైకోర్ట్ షాక్….


విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) తిరిగి సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.

కొత్త టారిఫ్‌ విధానం ప్రకారం వెంటనే తాత్కాలిక చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ధరల వ్యవహారాన్ని ఆరు నెలల్లో పరిష్కరించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయంతో… పలు విద్యుత్‌ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి.

About The Author