తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు గురువారం,   26.09.2019  ఉదయం 6 గంటల  సమయానికి,  తిరుమల: 20C°-25℃°

నిన్న 79,519.మంది   భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి   దర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని 16  గదులలో భక్తులు  చేచియున్నారు,

 ఈ సమయం శ్రీవారి   సర్వదర్శనాని కి సుమారు   14గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు  సమర్పించిన నగదు  ₹: 3.02కోట్లు,  శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్   ₹:300/-), దివ్యదర్శనం   (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం పట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750) ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి

ttd Toll free #18004254141

About The Author