తిరుమల\|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు శుక్రవారం,04.10.2019ఉదయం 5 గంటలసమయానికి,నిన్న 92,454 మందిభక్తుల కు కలియుగ దైవం.శ్రీ వేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,

నిన్న 46,522 మందిభక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారుస్వామివారి సర్వదర్శనంసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోని అన్నిగదులు భక్తులతోనిండినది, భక్తులు బైటచేచియున్నారు,

ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు
24గంటలుపట్టవచ్చునునిన్న స్వామివారికిహుండీలో భక్తులుసమర్పించిన నగదు₹: 2.25 కోట్లు,

వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_

సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారుఉ: 11 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి

_ttd Toll free:18004254141

 

About The Author