శ్రీ ధర్మశాస్త భక్తసమాజ్ వారి ఆధ్వర్యంలో ఆయప్ప స్వాములకు భిక్ష…


శ్రీ ధర్మశాస్త భక్తసమాజ్ వారి ఆధ్వర్యంలో మొదలైన ఆయప్ప స్వాములకు భిక్ష మరియు అల్పాహారా కార్యక్రమం . ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా మూడో సంవచ్చరం ప్రారంభించారు అని తెలుపుతూ. 101 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులే కాకుండా భవానీ లు, ఆంజనేయులు మాల ధరించినటువంటి స్వాములు కూడా భిక్ష మరియు అల్పాహారనికి హాజరైతుంటారు ఈ కార్యక్రమం 03/10/19 నుండి 05/01/20 వరకు జరుగుతుంది కావున భక్తులు స్వాములు హాజరు కావాలని కోరారు.

About The Author