తిరుమల\|/సమాచారం ఓం నమో వేంకటేశాయ

ఈరోజు మంగళవారం 08-10-2019 ఉదయం 5 గంటల సమయానికి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….

శ్రీవారి దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

శ్రీవారి సర్వ దర్శనానికి 14గంటల సమయం పడుతోంది…..

ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 4గంటల సమయం పడుతోంది….

కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలను ఈ నెల 14 వరకు రద్దు చేసిన టిటిడి….

నిన్న అక్టోబర్ 7 న 1,05,298 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…
‌ ‌
నీన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.43కోట్లు…

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారాఉ:10 గంటలకి (750)మ: 2 గంటలకి (750) ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_ సుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి

 

About The Author