తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు శుక్రవారం,ఉదయం 6 గంటలసమయానికి,నిన్న 84,490 మందిభక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోగదులన్నీభక్తుతో నిండినది, భక్తులు బైట వేచి ఉన్నారు,

ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు  24 గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికిహుండీలో భక్తులుసమర్పించిన నగదు ₹: 2.95  కోట్లు,

 శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం   పట్టవచ్చును,

గమనిక:

అక్టోబ‌రు 15, 29నవృద్ధులు, దివ్యాంగులకుప్రత్యేక ఉచిత దర్శనం,అక్టోబ‌రు 16, 30 తేదీల్లోచంటిపిల్లల తల్లిదండ్రులకుశ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వ‌ర‌కు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు,

భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగంచేసుకోగలరు,

వయోవృద్దులు / దివ్యాంగులఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలుసుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి  అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి

 

About The Author