మేరికపూడి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

గుంటూరు:ఫిరంగిపురం మండలం
మేరికపూడి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపలువురు ప్రయాణీకులకు స్వల్పగాయాలు.పోలాల్లోకి దూసుకెళ్లడంతో తప్పినపెను ప్రమాదం.వినుకొండ నుంచి విజయవాడ వెళ్తున్నబస్సు,వర్షం కురుస్తున్న సమయంలో బస్సునువేగంగా నడపటంతో ఘటన

About The Author