ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్పీచ్

న్యూఢిల్లీ:అయోధ్య కేసు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని కేంద్ర మంత్రులకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

దేశంలో స్నేహపూర్వక, సామరస్య వాతావరణాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు.

About The Author