బంగారుపాలెం మండలం ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమా దం

బంగారుపాళ్యం,నవంబర్ 8:బంగారుపాలెం మండలం ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమా దం లో సం ఘటనా స్థలంలో సహా యక చర్యలను ము మ్మ రం చేయాలని జిల్లా కలె క్టర్ డా.నారాయణ భరత్ గుప్తా,పూతలపట్టు శాసన సభ్యులు ఎం.ఎస్.బాబు అధికారులను ఆదేశించా రు.

వివరాలలోకి వెళితే… శుక్రవారం రాత్రి బంగారు పాళ్యం మండలం ఘాట్ లో ఒక ఓమి నిఆటోమరోకారు, టూవీలర్ ను ఢీ కొన డం తో ప్రమాదం జరి గిందని,ఈ సంఘటనలో ఓమిని కార్ టూవీలర్ దగ్ధమయ్యాయని ఓమిని లో ఉన్న ముగ్గురు టువీలర్ లో ఇద్దరు కారులో ఉన్న మరో ముగ్గురు మొ త్తం 10 మృతదేహాలు ఇప్ప టి వరకు బయట కు తీశార ని మరో మూడు మృత దే హా లు ఉన్నాయని భావిస్తు న్నా మని, ఆటోలో ఉన్న ప్రయాణికులు బంగారు పా లెం మండలం సంబంధించి న వారుగా పోలీసులు గుర్తించారని తెలిపారు.

About The Author